హామీలు.. రైతు సమస్యలే ఎజెండా | Congress on trs government | Sakshi
Sakshi News home page

Oct 27 2017 9:28 AM | Updated on Mar 21 2024 8:30 PM

అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను నిలదీయడానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల అమలులో వైఫల్యం, రైతుల సమస్యలు, వివిధ పథకాల్లో అవినీతి, అక్రమాలను ఎజెండాగా చేసుకోవాలని సీఎల్పీ నిర్ణయించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement