ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తెలంగాణలో పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేస్తే రైతులకు భారీ ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ సభ్యుడు జి.చిన్నారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
Mar 19 2017 7:52 AM | Updated on Mar 22 2024 11:30 AM
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తెలంగాణలో పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేస్తే రైతులకు భారీ ప్రయోజనం కలుగుతుందని కాంగ్రెస్ సభ్యుడు జి.చిన్నారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.