తీరంలో 90శాతం ఆయిల్‌ తొలగింపు...! | Chennai oil spill, 90% of clean-up work over | Sakshi
Sakshi News home page

Feb 5 2017 10:20 AM | Updated on Mar 22 2024 11:07 AM

సముద్రతీరంలో గతవారం రోజులుగా పేరుకుపోయిన ముడిచమురు వ్యర్థాలలో 90శాతాన్ని తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 65 టన్నుల ముడిచమురు రొంపిని శుభ్రపరిచినట్టు వెల్లడించింది. త్వరలోనే తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement