ఓటుకు కోట్లు కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో తన పాత్ర లేదని ఒకసారి, తన ఫోన్ ట్యాప్ చేశారని మరోసారి చెప్పుకుంటూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి పాత్రను ఏసీబీ ఎత్తిచూపింది. ఏసీబీ అధికారులు ఇటీవల ఈ కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు.
చంద్రబాబు బండారం బట్టబయలు
Published Thu, Mar 9 2017 6:51 AM
Advertisement
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement