బీజేపీలో కలకలం రేపుతున్న ’రామమందిరం’ | BJP comments on Ram temple | Sakshi
Sakshi News home page

Jan 25 2017 2:28 PM | Updated on Mar 21 2024 8:58 PM

ఫిబ్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీజేపీ మళ్లీ వివాదాస్పద అయోధ్యలో 'రామమందిరం' నిర్మాణం అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నది. యూపీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రామమందిరాన్ని గొప్పగా నిర్మిస్తామని తాజాగా ప్రకటించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement