'ల్యాండ్ మాఫియా రారాజు చంద్రబాబే' | bhumana karunakar reddy takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

Oct 9 2016 12:37 PM | Updated on Mar 21 2024 7:52 PM

ల్యాండ్ మాఫియాకు రారాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో అమాయక రైతుల నుంచి ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ బ్యాంక్ పేరుతో లక్షల కోట్ల దోపిడిక తెరతీశారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement