భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం గల్లంతై ఐదురోజులు కావొస్తున్నది. ఈ విమానం జాడ కోసం ముమ్మరంగా భద్రతా దళాలు గాలిస్తూనే ఉన్నాయి. అయినా, 29మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఆ విమానికి ఏమైందన్న జాడ ఇప్పటికీ తెలియలేదు. విమానంలో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బతికి బయటపడే ఆశలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి.
Jul 26 2016 2:23 PM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement