టాలీవుడ్కు ఐటీ షాక్ తగిలింది. సినీ ప్రముఖులపై మరోసారి ఆదాయపు పన్ను శాఖ పంజా విసిరింది. బాహబలి చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు.
Nov 11 2016 7:18 PM | Updated on Mar 20 2024 3:38 PM
టాలీవుడ్కు ఐటీ షాక్ తగిలింది. సినీ ప్రముఖులపై మరోసారి ఆదాయపు పన్ను శాఖ పంజా విసిరింది. బాహబలి చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు.