మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడికి తీవ్ర గాయాలు

May 12 2025 12:39 AM | Updated on May 12 2025 12:39 AM

మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడికి తీవ్ర గాయాల

మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడికి తీవ్ర గాయాల

మదనపల్లె రూరల్‌ : మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని గౌతమీ నగర్‌కు చెందిన సయ్యద్‌ సాబ్‌ వలి(30) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం స్థానికంగా పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్‌ రావడంతో అదుపుతప్పి మిద్దె పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement