
–10లో
● నాడు–నేడుతో ఆకర్షణీయం
పొగాకు జోలికి పోకు..!
పొగాకు ఉత్పత్తులు తినడం, పొగాకు తాగడం కారణంగా జిల్లాలో గుండెపోటు, కేన్సర్, వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ పొటోలోనిది అదే రేగిడి మండలంలోని అదే వండానపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలివిడత ‘మనబడి నాడు–నేడు’ కింద పాఠశాలకు సదుపాయాల కల్పన కోసం రూ.21 లక్షలు నిధులు మంజూరు చేసింది. రూ. 17,50,396లతో పాఠశాలలో వసతి సదుపాయాలతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, టైల్స్తో కూడిన గచ్చులు, ప్రహరీ, డిజిటల్ లైబ్రరీ, బెంచీలు వంటి సకల సదుపాయాలు కల్పించింది. అంతే, పాఠశాలలో చదుకునేవారి సంఖ్య 23 నుంచి ఒకేసారి 52కి పెరిగింది. ఇప్పుడు ఈ గ్రామ చిన్నారులందరూ ఇక్కడే చదువుకునేందుకు ఆసక్తి చూపుతుండడం గమనార్హం.