
అదివో జగన్నాథుడు.. అల్లదివో రథోత్సవం..
8లో
2025లో ఏయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిలో పట్టుమని 20 శాతం మందికి కూడా
క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేని
పరిస్థితి. ఆఫ్–క్యాంపస్లో గాయత్రీ కాలేజీకి వెళ్లి అక్కడ సెలక్షన్స్లో 20 మంది ఏయూ విద్యార్థులు టీసీఎస్లో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఈ ఏడాది వచ్చిన అత్యధిక ప్యాకేజీ రూ.12 లక్షలు!
2023 మే 1వ తేదీన బీచ్రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ‘అచీవర్స్ డే’ ఘనంగా నిర్వహించి 1,001 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ను అందించారు. ఆ ఏడాది వచ్చిన అత్యధిక ప్యాకేజీ రూ.84.5 లక్షలు!
ఇదీ గత ప్రభుత్వ హయాంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్కు... కూటమి ప్రభుత్వంలో ఏయూలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్స్కు మధ్య ఉన్న తేడా.