తిరుమల విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

తిరుమల విద్యార్థుల ప్రతిభ

Jun 3 2025 6:48 AM | Updated on Jun 3 2025 6:48 AM

తిరుమల విద్యార్థుల ప్రతిభ

తిరుమల విద్యార్థుల ప్రతిభ

తగరపువలస: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితా ల్లో తాళ్లవలస క్యాంపస్‌కు చెందిన తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో కె.ఎస్‌.రామ్‌ప్రత్యూష్‌ 510, ఎస్‌.ఉదయపవన్‌ 545 ర్యాంకులు, వివిధ కేటగిరీల్లో ఎం.పురుషోత్తమరావు 39, ఆర్‌.చరణ్‌తేజ 86, డి.జయవర్థన్‌ 226, సీహెచ్‌ ఉదయకిరణ్‌ 245, ఆర్‌.భరత్‌కుమార్‌ 272, జి.వరుణ్‌కుమార్‌ 309, వి.భార్గవ్‌ 344, కె.శ్రీరాజ్‌ 357, పి.భరద్వాజ్‌ 386, ఎం.పవన్‌కుమార్‌ 469వ ర్యాంకులు సాధించారన్నారు. 500 లోపు ర్యాంకులు 10, 1000లోపు 22, 1500లోపు 30, 2వేలలోపు 34, 3వేల లోపు 48, 5వేల లోపు 77, 10వేలలోపు 126 మంది ర్యాంకులు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement