
అమోఘం రిషిక నాట్యం
● ఢిల్లీకి విశాఖ కీర్తి ● అంతరంగ ఉత్సవ్–2025లో ప్రథమ స్థానం ● ప్రధాని మెచ్చిన కళాకారిణి
8లో
విషాదంతో ఉలిక్కిపడ్డ
వ్యాపారులు
కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లోకి ప్రవేశించి నాలుగు రోజులు కూడా గడవకముందే, తమ ప్రాంగణంలో ఇంతటి ఘోర విషాదం చోటుచేసుకోవడంతో సింహగిరి వ్యాపారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల ప్రాంగణంలో తాత్కాలిక దుకాణాల్లో వ్యాపారం చేసుకుంటున్న వర్తకులను, చందనోత్సవానికి కేవలం నాలుగు రోజుల ముందు హడావుడిగా, ఇంకా పూర్తిగా సిద్ధం కాని కొత్త షాపింగ్ కాంప్లెక్స్లోకి తరలించారు. చందనోత్సవ సమయంలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం అవసరమని చెప్పడంతో వ్యాపారులు అయిష్టంగానే కొత్త షాపింగ్ కాంప్లెక్స్లోకి మారారు. తరలి వెళ్లిన కొద్ది రోజులకే తమ షాపింగ్ కాంప్లెక్స్ వద్దే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఆందోళన చెందారు. సింహగిరి చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదని, అయ్యో పాపం భక్తులంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.

అమోఘం రిషిక నాట్యం

అమోఘం రిషిక నాట్యం