విజేతగా నిలవాలంటే ప్రజల అండదండలు అవసరం : సౌజన్య | indian idol Singer Soujanya Bhagavatula | Sakshi
Sakshi News home page

విజేతగా నిలవాలంటే ప్రజల అండదండలు అవసరం : సౌజన్య

May 20 2023 12:58 AM | Updated on May 20 2023 7:44 AM

indian idol Singer Soujanya Bhagavatula - Sakshi

డాబాగార్డెన్స్‌: ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఇండియన్‌ ఐడల్‌ తెలుగు సీజన్‌–2లో నగరానికి చెందిన సౌజన్య భాగవతుల అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ సీజనల్‌లో విజేతగా నిలవాలంటే ప్రజల అండదండలు అవసరమని ఆమె అభ్యర్థించారు. శనివారం రాత్రి 8 నుంచి ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్‌ అందుబాటులో ఉంటుందని, నగర ప్రజలందరూ తనకు ఓటు వేయాలన్నారు.



ఈ సందర్భంగా విశాఖ సంగీత కళాకారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నా తిరుమలరావు మాట్లాడుతూ సౌజన్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తన గానంతో న్యాయ నిర్ణేతల ప్రశంసలతో పాటు సంగీత ప్రియుల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement