విశాఖ స్పోర్ట్స్ : యూత్ ఎఫైర్స్, క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు, వారికి తర్ఫీదునిచ్చిన శిక్షకులకు నగదు పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఏప్రిల్ 30వ తేదీలోగా http://dbtyas-sports.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోవాలని వీడీఎస్ఏ చీఫ్ కోచ్ సూర్యారావు తెలిపారు. నింపిన దరఖాస్తులను స్పోర్ట్స్ డిపార్ట్మెంట్స్ dbt mis పోర్టల్ ద్వారా సమర్పించాలన్నారు. 2022 ఆగస్టు 11వ తేదీకి ముందు గెలుపొందిన జిల్లా క్రీడాకారులు, శిక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
క్రీడా నగదు పురస్కారాలకు దరఖాస్తులు
Published Wed, Mar 29 2023 1:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement