వేసవి శిబిరాలతో విద్యార్థులకు మేలు | - | Sakshi
Sakshi News home page

వేసవి శిబిరాలతో విద్యార్థులకు మేలు

May 20 2025 7:34 AM | Updated on May 20 2025 7:34 AM

వేసవి శిబిరాలతో విద్యార్థులకు మేలు

వేసవి శిబిరాలతో విద్యార్థులకు మేలు

నవాబుపేట: వేసవి శిబిరాలు విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తాయని మండల విద్యాధికారి అబ్దు ల్‌రెహమాన్‌ అన్నారు. మండల పరిధిలోని కడ్చర్ల ప్రాథమిక పాఠశాలలో పది రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ మాట్లాడుతూ.. శిక్షణ ఫౌండేషన్‌, ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు సాంస్కృతిక , సృజనాత్మకత తదితర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శిబిరంలో 50 మంది విద్యార్థులు పాల్గొనగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్‌ నిర్వాహకులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అశోక్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఎంఈఓ అబ్దుల్‌ రెహమాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement