కళాశాల నిర్మాణానికి రూ.11లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

కళాశాల నిర్మాణానికి రూ.11లక్షల విరాళం

May 3 2025 8:41 AM | Updated on May 3 2025 8:41 AM

కళాశాల నిర్మాణానికి రూ.11లక్షల విరాళం

కళాశాల నిర్మాణానికి రూ.11లక్షల విరాళం

షాద్‌నగర్‌: దాతల సహకారంతో షాద్‌నగర్‌ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నిర్మాణానికి వ్యాపారవేత్తలు, రవి ఫ్రూట్స్‌ సంస్థ వారు భారీ విరాళం అందజేశారు. ఈ మేరకు వారు శుక్రవారం రూ.11లక్షల చెక్కును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి ఫ్రూట్స్‌ సంస్థ అధినేతలు రవికుమార్‌ అగర్వాల్‌, కేదార్‌నాథ్‌ అగర్వాల్‌, రాజేందర్‌కుమార్‌ అగర్వాల్‌ ఎమ్మెల్యేను కలిసిన రవికుమార్‌ అగర్వాల్‌ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement