కొత్తగా 52 కరోనా కేసులు | Telangana Reports 52 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 52 కరోనా కేసులు

May 14 2022 2:38 AM | Updated on May 14 2022 3:19 PM

Telangana Reports 52 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం 13,422 మందికి కరోనా పరీక్షలు చేయగా 39 మందికి పాజిటివ్‌ వచ్చింది. శుక్రవారం 13,689 మందికి పరీక్షలు చేయగా 52 మంది కరోనా బారిన పడ్డారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 7.92 లక్షలకు చేరింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement