
బారువలో బారులు తీరిన పర్యాటకులు
బారువ తీరంలో ఆదివారం నిర్వహించిన బీచ్ ఫెస్టివల్కు పర్యాటకులు పోటెత్తారు. ఉత్సవం చివరి రోజు కావడంతో స్థానికులతో పాటు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఒడిశా నుంచి వేలాది సంఖ్యలో పర్యాటకులు బారువ తీరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జానపద, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫైర్ షో, ముగింపు వేడులు ఆకట్టుకున్నాయి. బోట్రైడింగ్ వంటి కార్యక్రమాలతో చిన్నారులు సందడి చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
– సోంపేట

బారువలో బారులు తీరిన పర్యాటకులు

బారువలో బారులు తీరిన పర్యాటకులు

బారువలో బారులు తీరిన పర్యాటకులు