No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Mar 8 2025 1:39 AM | Updated on Mar 8 2025 1:38 AM

టాక్‌షోలో శివానీ కళాశాల విద్యార్థినుల ఉత్సాహం

చుట్టూ మృగాళ్లు, ఒక్క తప్పటడుగు పడినా అమాంతం లాగేసే క్రూర వేటగాళ్లు.. వీధి చివర, బస్టాండుల్లో, కూడళ్లలో వేధించే ఆకతాయిలు.. ఇవి చాలవన్నట్టు ఆన్‌లైన్‌లోనూ అనుక్షణం పీడించుకుని తినే సైబరాసురులు.. ఇందరి మధ్య ఓ అబల స్వేచ్ఛగా బతకడం నిత్య యుద్ధమే. మహిళా దినోత్సవం సందర్భంగా చిలకపాలెంలోని శ్రీ శివానీ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో ‘సాక్షి’ మహిళల భద్రత, సోషల్‌ మీడియా ప్రభావంపై చర్చా వేదిక నిర్వహించింది. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.రాజ్‌కిరణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమ్మాయిలు, మహిళలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం /

ఎచ్చెర్ల క్యాంపస్‌ / టెక్కలి /

పాత బస్టాండ్‌ / కాశీబుగ్గ/ శ్రీకాకుళం క్రైం

నియంత్రించుకోవాలి..

వ్యక్తిగత జీవితాన్ని సోషల్‌ మీడియాలో పంచుకోకూడదు. చిన్న తప్పు చేసినా అదే మనల్ని వేధిస్తుంది. మన లిమిట్స్‌ లో మనం ఉండాలి.

– పొన్నాడ దీపిక, విద్యార్థిని

వస్త్రధారణా కీలకమే..

మహిళల వస్త్రధారణపై చాలా డిబేట్లు జరుగుతున్నాయి. మగవారిని ఆకర్షించే వస్త్రధారణ ఎప్పుడూ మంచిది కాదు.

– బాలక రమ్యశ్రీ, విద్యార్థిని

విలువలు ముఖ్యం

చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మేలు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. విలువలు పాటించాలి.

– ఆర్‌.స్వాతి, విద్యార్థిని

No Headline1
1/4

No Headline

No Headline2
2/4

No Headline

No Headline3
3/4

No Headline

No Headline4
4/4

No Headline

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement