ఎల్లారెడ్డిపేట పరిధిలో.. | - | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డిపేట పరిధిలో..

Apr 23 2025 9:39 AM | Updated on Apr 23 2025 9:39 AM

ఎల్లా

ఎల్లారెడ్డిపేట పరిధిలో..

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో సత్తాచాటారు. సెకండియర్‌ ఎంపీసీలో ఎండీ రిహాన్‌ 982, బైపీసీలో బి.రాణి 960, సీఈసీలో కె.నిహారిక 935 మార్కులు సాధించారు. ఫస్టియర్‌ సీఈసీ లో స్పందన 437, బైపీసీలో ధనలక్ష్మి 382, ఎంపీసీలో కె.చర్చిత 426 మార్కులు సాధించారు. వీరిని కళాశాల అధ్యాపకులు అభినందించారు. అలా గే దుమాల ఏకలవ్య గురుకులం విద్యార్థులు సెకండియర్‌ ఫలితాల్లో ప్రతిభచూపారు. ఓవరాల్‌గా 90 శాతం ఫలి తాలతో కాలేజీ మండలంలో అగ్రస్థానంలో నిలిచింది. కాలేజీకి చెందిన విద్యార్థులు ఎంపీసీలో 975, బైపీసీలో 961, సీఈసీలో 849 మార్కులు సాధించారు.

ఎల్లారెడ్డిపేట పరిధిలో..1
1/3

ఎల్లారెడ్డిపేట పరిధిలో..

ఎల్లారెడ్డిపేట పరిధిలో..2
2/3

ఎల్లారెడ్డిపేట పరిధిలో..

ఎల్లారెడ్డిపేట పరిధిలో..3
3/3

ఎల్లారెడ్డిపేట పరిధిలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement