సాక్షి, అమరావతి: ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రసార మాధ్యమాలు ప్రతిపక్ష నేత ప్రయోజనమే ధ్యేయం అన్నట్లుగా వ్యవహరించటం బాధ కలిగిస్తోందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు అసమర్ధతను కప్పిపుచ్చేందుకు ఆయన అనుకూల మీడియా అబద్ధాలు, అర్ధసత్యాలు ప్రచారం చేసే పనిని నెత్తినఎత్తుకుని తామే ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నిరంతర జాగురూకతతో ఉండే రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని తెలిపారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా, అమరావతి నిర్మాణంపైనా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంపైనా సీఎం వైఎస్ జగన్ సంపూర్ణ గణాంకాలతో వివరణలు ఇచ్చారన్నారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల పత్రికలు రంగంలోకి దిగి సీఎం జగన్ మాటలు అబద్ధాలన్నట్లు అడ్డగోలు వాదనలు, అంకెల గారడీలతో ప్రజలను నమ్మించడానికి కథనాలు వండి వార్చాయని తెలిపారు.
చంద్రబాబు ప్రయోజనాలే ఎల్లో మీడియా ధ్యేయం
Published Wed, Sep 21 2022 6:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
Advertisement