● ఆశించిన మార్కులకు ‘సాక్షి’సహాయం | - | Sakshi
Sakshi News home page

● ఆశించిన మార్కులకు ‘సాక్షి’సహాయం

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

● ఆశించిన మార్కులకు ‘సాక్షి’సహాయం ● మెటీరియల్‌ చదివి అధిక మార్కులు సాధించా కంటెంట్‌పై పట్టు సాధించగలిగాను

పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 595 మార్కుల సాధనకు ‘సాక్షి స్టడీ’ మెటీరియల్‌ సహాయపడింది. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో సందేహాల నివృత్తికి మెటీరియల్‌ దోహదపడింది. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు సాధించగలిగాను.

– ఆర్‌.నిత్యకనక వర్షిణి, సీతానగరం

సాక్షి యాజమాన్యం గణితం, సైన్స్‌ సబ్జెక్టుల స్టడీమెటీరియల్‌ను చదివాను. పదోతరగతిలో 585 మార్కులు సాధించాను. అధిక మార్కుల సాధనకు ఉపా ధ్యాయుల బోధనతో పాటు మెటీరియల్‌ దోహదపడింది. – బి.సాయికృష్ణ, రాచకిండాం హైస్కూల్‌

పబ్లిక్‌ పరీక్షల ముందు సాక్షి యాజమాన్యం స్టడీ మెటీరియల్‌ అందించింది. ఈ పుస్తకాల్లో కంటెంట్‌ కనిపించింది. ప్రాక్టీస్‌ చేశాను. పదో తరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాను. – గొర్లె సాద్విక, చిన్నయ్యపేట,

మందరాడ జెడ్పీ హైస్కూల్‌, సంతకవిటి మండలం

Advertisement
 
Advertisement
Advertisement