అమ్మ ఎక్కడ... | - | Sakshi
Sakshi News home page

అమ్మ ఎక్కడ...

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

అమ్మ ఎక్కడ...

ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిదేళ్ల రుషికుమార్‌, ఆరేళ్ల హేమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి తల్లి కొండగొర్రి శ్రావణి సంఘటన స్థలంలోనే మరణించింది. తల్లి మృతి చెందిందన్న విషయం తెలియని ఆ చిన్నారులిద్దరూ అమ్మ ఎక్కడంటూ రోదిస్తుంటే అక్కడి వారి హృదయాలు చలించిపోయాయి. బంధువులు సమాధానం చెప్పలేక... చిన్నారులను సముదాయించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. మా అమ్మ ఎక్కడంటూ అభంశుభం తెలియని ఆ చిన్నారుల రోదనలు అరణ్యరోదనలే అవుతున్నాయి.

తల్లిని కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న

చిన్నారులు హేమ, రుషికుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement