ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
7
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక(పీజీఆర్ఎస్) జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సమస్యలపై అర్జీలు సమర్పించాలని ప్రజలను కోరారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5844 టీఎంసీలు.
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఉచిత ప్రసాద వితరణకు, నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. –8లో


