వ్యాధుల బారిన పడుతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

వ్యాధుల బారిన పడుతున్నాం..

Mar 20 2026 9:49 AM | Updated on Mar 20 2026 9:49 AM

రికల్‌కు సంబంధించిన డంపింగ్‌ యార్డు ఇబ్రహీంపట్నం శివారులో ఉండటంతో కలుషిత నీరు, ద్వురావాసనతో గ్రామస్తులు వ్యాధుల బారినపడుతున్నారు. దీంతోపాటు గ్రామంలో సీసీరోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీలు, అర్హులకు పింఛన్లు తదితర సమస్యలను మండల సమవేశాలు లేక ఎవరికి చెప్పకోవాలో తెలియడం లేదు.

– నాగరాణి, సర్పంచ్‌, ఇబ్రహీంపట్నం, మరికల్‌ మండలం

అవగాహన పెరుగుతుంది..

మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు అభివృద్ధి ఎలా చేయాలనే అంశంలో నూతన సర్పంచులకు అవగాహన పెరుగుతుంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

– వెంకటయ్య, సర్పంచ్‌, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement