విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స

Nov 1 2025 9:17 AM | Updated on Nov 1 2025 9:17 AM

విద్య

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స

జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో భోజనం చేయగా.. 9 గంటల తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరు వాంతులు చేసుకున్నారు. గమనించిన హాస్టల్‌ సిబ్బంది అంబులెన్స్‌కు సమాచారం అందించగా ఎస్‌ఐ మురళి సిబ్బందితో అక్కడికి చేరుకొని ముందుగా మూడు అంబులెన్స్‌లలో 35

మంది విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరో 20 మంది విద్యార్థులు చికిత్స కోసం ఆస్పత్రికి చేరుకోగా.. మొత్తం 55 మంది విద్యార్థులను ఆస్పత్రిలోని రెండు మెడికల్‌ వార్డులలో ఉంచి 20 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారు. – ఎర్రవల్లి

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స 1
1/7

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స 2
2/7

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స 3
3/7

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స 4
4/7

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స 5
5/7

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స 6
6/7

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స 7
7/7

విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement