
ఒకేసారి తీసుకెళ్లాలి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్లోనే మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ప్రతినెలా 2,53,229 మంది రేషన్ కార్డుదారులకు 5,228 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యం పంపిణీ జరుగుతుంది. జూన్ 1 నుంచి 30 వరకు డీలర్లు బియ్యం పంపిణీ చేయాలి. తర్వాత నెలలో పంపిణీకి అవకాశం ఉండదు. కార్డుదారులు మూడు నెలల కోటా ఒకేసారి తీసుకెళ్లాలి.
– రవినాయక్, మేనేజర్,
జిల్లా పౌర సరఫరాల సంస్థ
●