ఒకేసారి తీసుకెళ్లాలి.. | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి తీసుకెళ్లాలి..

May 27 2025 12:22 AM | Updated on May 27 2025 12:22 AM

ఒకేసారి తీసుకెళ్లాలి..

ఒకేసారి తీసుకెళ్లాలి..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్‌లోనే మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ప్రతినెలా 2,53,229 మంది రేషన్‌ కార్డుదారులకు 5,228 మెట్రిక్‌ టన్నుల సబ్సిడీ బియ్యం పంపిణీ జరుగుతుంది. జూన్‌ 1 నుంచి 30 వరకు డీలర్లు బియ్యం పంపిణీ చేయాలి. తర్వాత నెలలో పంపిణీకి అవకాశం ఉండదు. కార్డుదారులు మూడు నెలల కోటా ఒకేసారి తీసుకెళ్లాలి.

– రవినాయక్‌, మేనేజర్‌,

జిల్లా పౌర సరఫరాల సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement