జాగ్రత్తలే శ్రీరామ రక్ష.. | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలే శ్రీరామ రక్ష..

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రస్తుత ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ధాటికి వివిధ పంటలు ఎండుతున్నాయి. అందులో పండ్ల తోటలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటిగ్రేడ్‌ దాటిన తర్వాత మొక్కల్లోని పిండి పదార్థాలు ఎక్కువై మొక్కలు త్వరగా వాడిపోతాయి. దీని నివారణకు రైతులు చర్యలు తీసువాలని మల్యాల జేవీఆర్‌హెచ్‌ఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త అడ్లూరి ప్రశాంత్‌ కుమార్‌ అన్నారు. ఈ మేరకు పండ్ల తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన రైతులు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

వాడిపోనున్న పండ్ల తోటలు

జాగ్రత్తలు తీసుకుంటేనే పంట చేతికి..

రైతులకు మల్యాల జేవీఆర్‌హెచ్‌ఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త పలు సలహాలు

Advertisement
 
Advertisement
Advertisement