గన్నవరం పీఎస్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్‌ | - | Sakshi
Sakshi News home page

గన్నవరం పీఎస్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్‌

Jul 20 2025 5:31 AM | Updated on Jul 20 2025 5:31 AM

గన్నవరం పీఎస్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్‌

గన్నవరం పీఎస్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్‌

గన్నవరం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ శనివారం గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసుకు సంబంధించి కోర్టు బెయిల్‌ షరతుల మేరకు ఆయన పీఎస్‌లో సంతకం చేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనను నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశాయి. వారందరిని వంశీమోహన్‌ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్‌ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement