లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

May 17 2025 6:36 AM | Updated on May 17 2025 6:36 AM

లోక్‌ అదాలత్‌ను   విజయవంతం చేయాలి

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: జాతీయ లోక్‌ అదాలత్‌ ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎంవీ రమేశ్‌ కోరా రు. శుక్రవారం న్యాయ స్థానంలో న్యాయవా దులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌కు అధికసంఖ్యలో రాజీ కేసులు వచ్చేలా చూడాలని సూచించారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీపడే క్రిమినల్‌, సివిల్‌, భూతగాదా కేసులు లాంటివి రాజీపడదగు కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకా శాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ, జూనియర్‌ సివి ల్‌ జడ్జి అనంతలక్ష్మి, అడ్వకేట్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement