​​​​​​​ఆప్‌కు అవకాశం ఇవ్వండి

ఓటర్లకు అభివాదం చేస్తున్న నేతలు  - Sakshi

బొమ్మనహళ్లి: ఢిల్లీ, పంజాబ్‌ తరహాలో అవినీతి లేని పాలన కోసం విధానసభ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి అవకాశమివ్వాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. బుధవారం పులకేశి నగర నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. పులకేశినగర అభ్యర్థి సురేష్‌ రాథోడ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top