​​​​​​​ఆప్‌కు అవకాశం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

​​​​​​​ఆప్‌కు అవకాశం ఇవ్వండి

Mar 30 2023 12:46 AM | Updated on Mar 30 2023 9:26 AM

ఓటర్లకు అభివాదం చేస్తున్న నేతలు  - Sakshi

ఓటర్లకు అభివాదం చేస్తున్న నేతలు

బొమ్మనహళ్లి: ఢిల్లీ, పంజాబ్‌ తరహాలో అవినీతి లేని పాలన కోసం విధానసభ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి అవకాశమివ్వాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. బుధవారం పులకేశి నగర నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. పులకేశినగర అభ్యర్థి సురేష్‌ రాథోడ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement