అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలి

Mar 29 2023 12:50 AM | Updated on Mar 29 2023 12:50 AM

- - Sakshi

బాగేపల్లి: అభివృద్ధి విషయంలో బాగేపల్లి ఎమ్మెల్యే ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని, వచ్చే ఎన్నికల్లో బాగేపల్లి ప్రజలు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సుధాకర్‌ అన్నారు. మంగళవారం చేలూరులో తాలూకా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...తాలూకా ఏర్పాటు చేసింది సంకీర్ణ ప్రభుత్వమైనా, తాలూకాలకు కార్యాలయాలు నిర్మాణం చేసింది బీజేపీ అని గర్తు చేసుకోవాలన్నారు. చేలూరు తాలూకాలో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని అన్నారు. అభివృద్ధి మంత్రం పఠించే ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్యకు చేలూరు కనిపించలేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement