
కరీంనగర్
గరిష్టం/కనిష్టం
37.0 /28.0
9
నృసింహుని సన్నిధిలో రద్దీ
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి జ యంత్యోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
శివయ్యా.. దండాలయ్యా
వేములవాడ: ‘శివయ్యా.. మా కష్టాలు తీర్చయ్యా’ అంటూ శనివారం 35 వేల మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025

కరీంనగర్

కరీంనగర్

కరీంనగర్