ఏటీఎంలో నగదు కాజేసేందుకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో నగదు కాజేసేందుకు కుట్ర

May 5 2025 8:48 AM | Updated on May 5 2025 8:48 AM

ఏటీఎంలో నగదు కాజేసేందుకు కుట్ర

ఏటీఎంలో నగదు కాజేసేందుకు కుట్ర

కరీంనగర్‌క్రైం: ఏటీఎంలో నగదు కాజేసేందుకు గుర్తు తెలి యని వ్యక్తులు కుట్రపన్నారు. కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులు, ఏటీఎం నిర్వాహకుల వివరాలు.. నగరంలోని క్రిస్టియ న్‌కాలనీలోని ఎస్‌బీఐ ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ప్రవేశించి, ఏటీఎం మిషన్‌ తలుపుతెరిచి, డబ్బు కాజేసేందుకు పరికరాన్ని అమర్చారు. ఉన్నతాధికారులు సీ పీ ఫుటేజీ ద్వారా గమనించి, ఏటీఎం చానల్‌ ఎగ్జిక్యూటర్‌ రజినీకాంత్‌కు సమాచారమిచ్చారు. ఆయన పోలీసుల కు ఫి ర్యాదు చేయగా, సీఐ సృజన్‌రెడ్డి ఏటీఎంను పరిశీలించారు. నగదు డ్రా చేసినవారి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement