జిల్లాకేంద్రంలో విస్త ృత తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకేంద్రంలో విస్త ృత తనిఖీలు

Nov 12 2025 6:50 AM | Updated on Nov 12 2025 6:50 AM

జిల్ల

జిల్లాకేంద్రంలో విస్త ృత తనిఖీలు

కామారెడ్డి క్రైం: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో రా ష్ట్ర పోలీసు శాఖ సూచనల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈసందర్భంగా మంగళవారం సాయంత్రం కామారెడ్డిలో పోలీసుల సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అదనపు ఎ స్పీ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలతో కూడిన 60 మంది సభ్యులు గల బృందా లు పట్టణంలోని కొత్త బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, ప్రధా న కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా త నిఖీలు చేపట్టారు. ప్రయాణికులు బ్యాగులు, పార్సిళ్లను క్షుణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తు లు కానీ, వస్తువులు కాని కనబడితే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. తనిఖీ ల్లో డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలున్నాయి.

జిల్లాకేంద్రంలో విస్త ృత తనిఖీలు1
1/1

జిల్లాకేంద్రంలో విస్త ృత తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement