ఎస్.రిశ్వంత్
బి.రిషిక
జి.అనువంశీక
ఆర్.అనూష్క
బి.చరణ్య
మల్లాపూర్: మల్లాపూర్ మండలంలో 436మందికి 436మంది ఉత్తీర్ణులైనట్లు ఎంఈవో దామోదర్రెడ్డి తెలిపారు. మొగిలిపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఆర్.అనుష్క(574/600), జి.అనువంశీక(573/600), బి.రిషిక(572/600), రేగుంట జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని బి.లయశ్రీ(571/600), మల్లాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎస్.రిశ్వంత్(570/600), బి.చరణ్య(568/600) మండల టాపర్లుగా నిలిచారు.


