పారదర్శకంగా జరపాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా జరపాలి

Jun 28 2025 5:47 AM | Updated on Jun 28 2025 7:35 AM

పారదర్శకంగా జరపాలి

పారదర్శకంగా జరపాలి

గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. ఉద్యోగుల సీనియారిటీ/ర్యాంక్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ చేపట్టాలి. ఐదు సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసుకొని ఉన్న ప్రతి ఉద్యోగి పోస్ట్‌ను ఖాళీగా చూపించాలి. కౌన్సెలింగ్‌ సమయంలో ఏ ఒక్క ఖాళీ కూడా బ్లాక్‌ చేయకుండా చూడాలి. బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం. 5, 6లో విధివిధానాలను కచ్చితంగా పాటించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిపార్సు లేఖల వల్ల ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా చూడాలి.

– షేక్‌ అబ్దుల్‌ రజాక్‌, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement