మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం | Minor girl sexually assaulted in mogalikuduru | Sakshi
Sakshi News home page

మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం

Aug 10 2020 9:41 PM | Updated on Aug 10 2020 9:41 PM

Minor girl sexually assaulted in mogalikuduru - Sakshi

తూర్పుగోదావరి జిల్లా : మామిడికుదురు (మం) మొగలికుదురులో దారుణం చోటుచేసుకుంది. మొగలికుదురు గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలికపై పొదలాడ గ్రామానికి చెందిన గుబ్బల రాజేంద్ర కుమార్ (21) మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. మైనర్ బాలిక తల్లి తాగే టీలో మత్తు బిళ్ళలు కలిపి ఆమె నిద్రపోయిన తర్వాత బాలికపై అత్యాచారం చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందుతుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement