ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

Jun 17 2025 5:05 AM | Updated on Jun 17 2025 5:05 AM

ఔట్‌స

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

వేతనాలు పెంచాలని కోరుతూ చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు.

టోకెన్ల కోసం ధర్నా చేశాం

టోకెన్లు ఇస్తారని గంగాసాగరంలోని ఫ్యాక్ట రీ వద్దకు వేకు వజామున 4 గంటలకు వచ్చాం. టోకె న్లు ఇవ్వకపోవడంతో ధర్నాకు దిగాం. ఆ తర్వాత టోకెన్లు ఇస్తా రని చెప్పడంతో పొలోమని ఫ్యాక్టరీ గేటు వద్దకు వెళ్లడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు.

–కస్తూరి, అనుపల్లి, చిత్తూరు నగరం

రైతుల వద్దకే టోకెన్లు ఇవ్వాలి

అర్ధరాత్రి వచ్చా మండి. వీళ్లు తెల్లారి 7 గంటలవుతున్నా టోకెన్లు ఇవ్వలేదు. అంతకు ముందే ఇ చ్చుంటే ఈ గోల ఉండి ఉండదు. ఒక్క టోకెన్‌ కోసం ఈ దుస్థితి ఏమిటో మాకు అర్థకావడంలేదు. రైతుల పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. టోకెన్లు సక్రమంగా ఇస్తే బాగుంటుంది. లేకుంటే మేమంతా కలిసి రోడ్డెక్కాల్సిందే.

–ధనంజయ్యనాయుడు, వరదరాజులపల్లి, చిత్తూరు మండలం

ఎందుకీ మీనమేషాలు?

ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఈ సంవత్స రం మామిడి ఆర్డర్లు ఉన్నప్పటికీ కొనటానికి మీనమేషాలు లె క్కిస్తున్నాయి? కూ టమి ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మామిడి రైతులు గుజ్జు పరిశ్రమలకు లాభాలు అందిస్తుంటే ... నిర్వాహకులు మాత్రం రైతును ముప్పుతిప్పలు పెట్టి నష్టాల్లో ముంచేస్తున్నారు.

– ప్రవీణ్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం నాయకులు

– 8లో

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన
1
1/2

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన
2
2/2

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement