గరిష్టం కనిష్టం చిత్తూరు 36 24 తిరుపతి 37 24 తిరుమల 32 20 గూడూరు 37 26 నగరి 37 24 | - | Sakshi
Sakshi News home page

గరిష్టం కనిష్టం చిత్తూరు 36 24 తిరుపతి 37 24 తిరుమల 32 20 గూడూరు 37 26 నగరి 37 24

Mar 29 2023 12:18 AM | Updated on Mar 29 2023 12:18 AM

- - Sakshi

అసెంబ్లీ సెగ్మెంట్లకు

బీజేపీ కన్వీనర్ల నియామకం

చిత్తూరు కార్పొరేషన్‌ : జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరుకు కడియాల సురేష్‌, కుప్పానికి శివశంకర్‌, పలమనేరుకు విజయ్‌కుమార్‌, జీడీ నెల్లూరుకు రాజేంద్రన్‌, పూతలపట్టుకు కిషోర్‌ చౌదరి, పుంగనూరుకు మదన్‌మోహన్‌, నగరికి రాజశేఖర్‌రాజును నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement