సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ఆరంభ నష్టాలనుంచి మరింత నష్టపోయిన సెన్సెక్స్ 260 పాయింట్లు నష్టపోయి 38413 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పతనమై 11249 వద్ద కొన సాగుతున్నాయి. తద్వారా నిప్టీ 11250 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతుండగా, బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లు భారీగా నష్టపోతున్నాయి. హెచడీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్, ఎల్ అండ్ టీ బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్ సెన్సెక్స్ లాభాల్లో టాప్ లో నిలిచింది. టైటన్, టీసీఎస్, టెక్ మహీంద్రా , ఎస్ బీఐ లాభపడుతున్నాయి.
నష్టాల్లో స్టాక్ మార్కెట్
Published Wed, Aug 12 2020 9:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement