
మద్య నియంత్రణ పాటించాలి
జిల్లాలో మద్య నియంత్రణ కు అధికారులు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే విచ్చలవిడగా పర్మిట్ రూములు పెట్టి తాగించడం...బెల్ట్ షాపుల ద్వారా పల్లెలకు కూడా సరుకులు చేరవేస్తుండడంతో గ్రామాల్లో తాగి కొట్టుకుంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడగా మద్యం పారించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. తద్వారా ఆయా కుటుంబాల్లో సమస్యలు ఉత్పన్నమతున్నాయి.
–ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, రాజంపేట