YSRCP MP Vijayasai Reddy Meets PM Narendra Modi: AP - Sakshi
Sakshi News home page

MP Vijayasai Reddy: ప్రధాని మోదీతో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ.. ఏపీ అంశాలపై చర్చ

Published Thu, Mar 24 2022 4:18 PM | Last Updated on Thu, Mar 24 2022 7:04 PM

YSRCP MP Vijayasai Reddy Met PM Modi - Sakshi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు.

YSRCP MP Meets PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. మర్యాపూర్వకంగా సత్కరించిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారాయన. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. 

అంతేకాదు దేశ చరిత్రలో తొలిసారిగా మన విద్యా రంగానికి బడ్జెట్ గ్రాంట్ రూ. 1 లక్ష కోట్లు వచ్చిందని,  దీని అర్థం దేశంలో చాలా కాలంగా ఉన్న మౌలిక సదుపాయాలు, విద్య యొక్క నాణ్యతను పెంచడమే అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ ద్వారా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement