‘ఫిన్‌టెక్‌ చాలెంజ్‌ ఏపీ యువత జీవితాల్లో మార్పుకు నాంది’ | We Will See Change With Fintech Innovation Challenge Gudivada Amarnath | Sakshi
Sakshi News home page

‘ఫిన్‌టెక్‌ చాలెంజ్‌ ఏపీ యువత జీవితాల్లో మార్పుకు నాంది’

Dec 27 2022 8:16 PM | Updated on Dec 27 2022 8:17 PM

We Will See Change With Fintech Innovation Challenge Gudivada Amarnath - Sakshi

విశాఖ: ఫిన్‌టెక్‌ చాలెంజ్‌ ఏపీ యువత జీవితాల్లో మార్పుకు నాంది అని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. మంగళవారం విశాఖలో ఫిన్‌టెక్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ప్రారంభించారు.

ఈ మేరకు మాట్లాడిన మంత్రి.. ‘ చిన్న ఆలోచన ప్రపంచాన్నే మార్చేస్తుంది. 2023లో గిరిజన ప్రాంతిఆలకు కూడా 5g సేవలు అందుబాటులోకి వస్తాయి. స్టార్ట్‌ప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement