అప్పన్న కల్యాణోత్సవానికి కానుకగా పట్టువస్త్రాలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్న కల్యాణోత్సవానికి కానుకగా పట్టువస్త్రాలు

Mar 30 2023 1:04 AM | Updated on Mar 30 2023 1:04 AM

ప్రధాన అర్చకుడికి పట్టువస్త్రాల సమర్పణ - Sakshi

ప్రధాన అర్చకుడికి పట్టువస్త్రాల సమర్పణ

సింహాచలం: సింహగిరిపై వచ్చేనెల 2న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చైన్నెకి చెందిన వెంకటరమణ 1.70 లక్షలు, డి.అప్పారావు 1.41 లక్షలు, ఎస్‌.కె.మూర్తి 1.40 లక్షల విలువ చేసే పట్టువస్త్రాలను కానుకగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈవో నరసింహరాజు, సూపరింటెండెంట్‌ పాలూరి నరసింగరావుకి వీటిని అందజేశారు. అలాగే నగరంలోని గోపాలపట్నానికి చెందిన స్వర్ణ జ్యూయలర్స్‌ ప్రతినిధులు కేజీ ముత్యాల తలంబ్రాలను కానుకగా అందించారు. దేవస్థానం ఈవో వి.త్రినాథరావుకి వీటిని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement