బాలికలకు నృత్య శిక్షణ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బాలికలకు నృత్య శిక్షణ ప్రారంభం

May 5 2025 8:06 AM | Updated on May 5 2025 8:06 AM

బాలికలకు నృత్య శిక్షణ ప్రారంభం

బాలికలకు నృత్య శిక్షణ ప్రారంభం

సాక్షి,పాడేరు: పట్టణంలోని గిరి కై లాస క్షేత్రం ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బాలికలకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంశిక్షణ తరగతులను ఆదివారం ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనృత్యాంజలి అకాడమి భరతనాట్య శిక్షకులు చైతన్య ప్రభు ఆధ్వర్యంలో తొలిరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల సీతారామశాస్త్రి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, ఆధ్యాత్మిక మహిళా సేవాబృందం సభ్యులు మయూరి, సత్యవతి, నిర్మల, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement