విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి

Jul 1 2025 4:10 AM | Updated on Jul 1 2025 4:10 AM

విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి

విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి

తలమడుగు: విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చే సుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మే రకు తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి చెందిన జువ్వాక లక్ష్మి (48) ఆదివారం రాత్రి ఇంట్లోకి సరఫరా అయ్యే విద్యుత్‌ తీగపై ఆరేసిన బ ట్టలు తీస్తుండగా షాక్‌కు గురికావడంతో కిందపడిపోయింది. గమనించిన కుటుంబ స భ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రి మ్స్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement