
తప్పిపోయిన చిన్నారిని అప్పగింత
మందమర్రిరూరల్: తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పట్టణంలోని మొదటిజోన్ సీఎస్ఐ చర్చికి సమీపంలోని మూడేళ్ల చిన్నారి ఆరాధ్య శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి తప్పిపోయింది. స్థానిక సాయిబాబా ఆల యం వద్ద ఆ చిన్నారి అక్కడివారికి కనిపించింది. వారు బ్లూకోట్ పోలీసులకు అప్పగించా రు. పోలీసులు వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రచా రం చేయడంతో తల్లిదండ్రులు జమున–రాజులు సాయంత్రం పోలీస్స్టేషన్కు వెళ్ల్లగా చిన్నారిని అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.