అర్హులందరికీ అందించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ అందించాలి

Mar 29 2023 12:32 AM | Updated on Mar 29 2023 12:32 AM

- - Sakshi

ఏళ్లుగా కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడం లేదు. కార్డు ఉన్న వారిలోనూ కొత్తగా పుట్టిన పిల్లల పేర్లు చేర్చడం లేదు. దీంతో పేదలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్‌ కార్డు అందించాలి.

– తూము సూర్యం, బీజేపీ నాయకుడు

ఇంకా ఆదేశాలు రాలే..

కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. గతంలో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు అనుమతి రాగానే కొత్త కార్డులు పంపిణీ చేస్తాం.

– కిరణ్‌ కుమార్‌, డీఎస్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement